Exclusive

Publication

Byline

భారత్-పాక్ కాల్పుల విరమణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పూర్తి వివరాలు..

భారతదేశం, మే 10 -- అణ్వాయుధాలు కలిగిన రెండు పొరుగుదేశాల మధ్య వారాల తరబడి కొనసాగుతున్న ప్రాణాంతక ఘర్షణలకు ముగింపు పలుకుతూ భారత్, పాకిస్థాన్ లు పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత కాలమానం ప... Read More


పూర్తి, తక్షణ కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం: డొనాల్డ్ ట్రంప్

భారతదేశం, మే 10 -- అమెరికా మధ్యవర్తిత్వంలో సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాకిస్థాన్ లు పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వివాదాన్ని పరిష్కర... Read More


పాకిస్తాన్ కు 100 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ రుణం; వ్యతిరేకించిన భారత్

భారతదేశం, మే 10 -- అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్థాన్ కు 100 కోట్ల డాలర్లను తక్షణమే రుణంగా అందించేందుకు ఆమోదం తెలిపింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) ఏర్పాటు కింద పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణల క... Read More


భారత్ పై దాడులకు పాకిస్తాన్ పెట్టిన పేరు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్'; దీని అర్థం ఏంటంటే?

భారతదేశం, మే 10 -- శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ భారత్ పై అనేక డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని భారత దళాలు తెలిపాయి. కాగా, ... Read More


భారత్, పాక్ యుద్ధంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్; ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలా స్పందించాలి?

భారతదేశం, మే 9 -- యుద్ధ భయాల మధ్య స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 507.64 పాయింట్లు తగ్గి 79,827.17కి చేరుకోగా, నిఫ్టీ 50 సూచీ 160 పాయింట్లు తగ... Read More


చండీగఢ్, పాటియాలాలలో హై అలర్ట్; సైరన్ లతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

భారతదేశం, మే 9 -- భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం చండీగఢ్, పాటియాలాలో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. 3 సైనిక స్థావరాలపై పాక్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిని భారత్ భగ్నం ... Read More


భారత్-పాక్ ఘర్షణలపై అమెరికా సంచలన వ్యాఖ్యలు

భారతదేశం, మే 9 -- భారత్-పాక్ ల మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న ఘర్షణలపై అమెరికా స్పందించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఆ ఘర్షణలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అది... Read More


భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆసక్తికరంగా అమూల్ యాడ్; ఇంటర్నెట్ లో వైరల్

భారతదేశం, మే 9 -- భారత్, పాక్ మధ్య ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఎదురుకాల్పులు, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 22న 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్... Read More


వాట్సాప్ యూజర్లకు శుభవార్త; త్వరలో మరో యూజ్ ఫుల్ ఫీచర్

భారతదేశం, మే 9 -- వాట్సాప్ కోసం రెండు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లను తీసుకురావడానికి మెటా సన్నాహాలు చేస్తోంది. ఇవి వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని మెటా చెబుతోంది. ఫీచర్ ట్రాక... Read More


విజయంపై విశ్వాసంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్, త్రివిధ దళాధిపతుల చిరునవ్వులు

భారతదేశం, మే 9 -- రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. జమ్మూ, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ జరిపిన క్ష... Read More